స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వం ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది.
జిల్లా రైతులు ఓవైపు వానకాలం పంట ఉత్పత్తులను విక్రయిస్తూనే.. మరోవైపు యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. అక్టోబర్లోనే యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పంటలు వేసేందుకు ఉపక్రమిస్తున్నారు.
TTD | టీటీడీ పాలకమండలి ఖరారు.. రెండు రోజుల్లో ఉత్తర్వులు! | తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిపై సర్వత్రా అందరి దృష్టి నెలకొన్నది. ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డి రెండోసారి అవకాశం ఇవ్వగా ఆయన బాధ్యతలు స్వీకరి