యూరియాతోపాటు ఇతర అన్ని రకాల ఎరువులను ఇకపై ఫ్రేమ్వర్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారానే విక్రయిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు.
వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచడం, సబ్సిడీ ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్.ఎఫ్.ఎస్ నూతన యాప్ను ప్రవేశపెట్టిందని జూలూరుపాడు ఏఓ జి.దీపక్ ఆనంద్ బుధవ�