రాష్ట్రంలో ప్రత్యేక బస్సుల్లోనే మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామని రవాణాశాఖ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పండుగల వేళ సాధారణ చార్జీల కంటే గరిష్ఠంగా 1.5 రెట్లు అంటే 50 శాతం అదనంగా పెంచుకు�
Indian Railways | ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) గుడ్న్యూస్ చెప్పింది. రాబోయే ఫెస్టివల్ రష్ (Festival Rush)ను దృష్టిలో పెట్టుకొని ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించింది.