తెలంగాణ విద్వత్సభ షష్ఠ వార్షిక విద్వత్సమ్మేళనంశని, ఆదివారాల్లో (జూలై 23,24) సిద్ధిపేట జిల్లా వర్గల్లోని కంచికామకోటి పీఠపాలిత శ్రీ విద్యాసరస్వతి క్షేత్రంలో వైభవంగా జరిగింది. దాదాపు వందమంది సిద్ధాంతులు, ప
మేడ్చల్ : పండితులు తీసుకునే నిర్ణయాలు జగత్ కల్యాణదాయకమై, లోకాన్ని నడిపించేలా ఉండాలని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్స�