యూరియా కోసం అన్నదాతలు రాత్రింబవళ్లు తిప్పలు పడుతుంటే బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాలు ట్రాక్టర్లో అక్రమంగా తీసుకెళ్తుండగా ప�
వానకాలం సాగుకు రైతు సన్నద్ధమవుతున్నాడు. పొలాల్లో విత్తనాలు చల్లేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. వానకాలంలో 5,94,198 ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.