ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని ప్రకటించింది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చి న కురియన్ కమిటీ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. మూడు రోజుల పర్యటనను రెం డు రోజులకే కుదించుకొని శుక్రవారం తిరిగి వెళ్లిపోయిం�
మరణించినవారు, మరో ప్రాంతానికి వెళ్లినవారు, స్థానికంగా నివసించనివారితోపాటు ద్వంద్వ, బోగస్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ఖాన్ �
Shamshabad | శంషాబాద్లో (Shamshabad) ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.