రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డి�
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీపై ఉన్న మోజు, లేని ఫ్యూచర్సిటీపై ఉన్న ఆరాటం పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సత్యాగ్రహ దీక్ష �
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం బంజారాహిల్స్లోని మంత్�
బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చారించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ 19 నుంచి నిరవధిక బంద్ను పాటిస్తున్న తెలంగాణ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం కాస్త వెనక్కి తగ్గింది. పరీక్షల నిర్వహణకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు యా�