వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నార�
PM Modi | ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. రామ మందిరానికి వెళ్లి ప్రోట్రోకాల్, వీఐపీ సందర్శన పేరుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. మార్చి నెల�
Brahmotsavam | టీటీడీ (TTD) ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప(Kadapa)లో ఉన్న లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahamotsavam) వైభవంగా నిర్వహిస్తున్నామని టీటీడీ అధికా
Petrol-Diesel Price | గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో బ్యారెల్కు 90 డాలర్లు పలికిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు 70.66 డాలర్లకు తగ్గింది.
దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన సంకేతాల్లో ఒకటైన ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెలలోనూ పెరుగుదలకు నోచుకోలేకపోయాయి. కీలకమైన ఇంజినీరింగ్, రత్నాలు-ఆభరణాల రంగాల్లో నీరసం కనిపిస్తున్నది.
Cars Sales | కార్లతోపాటు అన్నికేటగిరి వెహికిల్ సేల్స్ పెరిగాయి. కార్లలో మారుతి, హ్యుండాయ్, టూ వీలర్స్లో హీరో మోటో కార్ప్స్ మార్కెట్ వాటా పెంచుకున్నాయి.
సరికొత్త ఆటవిడుపులతో ట్యాంక్బండ్పై ఈ ఆదివారం సన్డే ఫన్డే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్ ట్విట్టర్లో ప్రకటించారు.
Women's IPL | వుమెన్స్ ఐపీఎల్ తొలి ఎడిన్స్కు సంబంధించిన వేలం త్వరలో జరుగనున్నది. ఈ నెల 11న లేదంటే 13న నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వేలానికి సంబంధించి వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరిలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ‘పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు - మన బడి, ఆయిల్పా�
ttd | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
కలలుగన్న తెలంగాణ సాకారమైంది. పెద్ద రాష్ర్టాలకు దీటుగా తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది. 8 ఏండ్ల క్రితం రూ.1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.75 లక్షలకు చేరింది. కేంద్రం ఎన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టిన
కొత్త సంవత్సరంలో శుభవార్త వినిపించింది బాలీవుడ్ భామ కియారా అద్వాణీ. తన మనసు దోచిన చెలికాడు సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది.