పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పరస్పర నినాదాలు, ఆందోళనల మధ్యే ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లున�
Shashi Tharoor | విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026 పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు (Congress Senior Leader), తిరువనంతపురం ఎంపీ (Thiruvanantapuram MP) శశి థరూర్ (Shashi Tharoor) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.