రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్లో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ లైన్మెన్ సంజీవ్కు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్ర�
UP Assembly elections: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లా కేంద్రమైన రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాది పార్టీ అభ్యర్థి అజాంఖాన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో