హైదరాబాద్ ఫతేనగర్లో రెండో ఆర్వోబీ నిర్మాణ పనులకు ప్రభుత్వం వెంటనే శ్రీకారం చుట్టాలని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ�
వెంగళరావునగర్ : రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆటో ఢీ కొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.. ఎస్సై కొటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం… బల్కంపేటక�