ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ �
కేటీఆర్తోపాటు అడ్వకేట్ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందని అడ్వొకేట్ సోమ భరత్ (Advocate Rama Bharat) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమకేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీ�