Pyaranagar Dumping Yard | నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రైతు జేఏసీ నాయకులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డంపింగ్యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్ చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్నా (Maha Dharna) న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర ఆదివారం 42వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండివైఖరిని వ�