‘ఫలానా కంపెనీ విత్తనాలు బాగా దిగుబడి వస్తున్నాయి ఈసారి అవి సాగు చేసి చూడు.. ఈ కంపెనీ చాలా ఏండ్లుగా మర్కెట్లో ఉంది ఇది సాగు చేస్తే బాగా కలిసి వస్తుంది’ అంటూ విత్తన కంపెనీల డీలర్లు రైతులను గందరగోళంలోకి నెట
సీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన రైతు వేదికలతో వ్యవసాయంలో సలహాలు, సూచనలు రైతుల ముంగిట్లోకి వచ్చాయి. సాగులో అధునాతన పద్ధ్దతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇలా ప్రతి సమాచారమూ రైతులకు చేరింది.
రైతుల ఆలోచనా విధానాలు రోజురోజుకు మారుతున్నాయి. ఒకప్పుడు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే పండించేవారు. ఒకే రకమైన పంటలు వేయడంతో మార్కెట్లో వాటి ధరలపై అంత ప్రభావం చూపేవి కావు. తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయ అ�
మంత్రి జగదీశ్ రెడ్డి | రైతులకు వ్యవసాయ సాగు పద్ధతులు, విజ్ఞానాన్ని పెంచేందుకు రైతు వేదికలు పాఠశాలలుగా ఉపయోగ పడతాయని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవలయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.