రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి, విఠలాపురం గ్రామాల్లో బొప్పాయి, మామిడి తోటలు దెబ్బ�
ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే �
కడు పేదరికంలో ఉన్న దళిత కుటుంబం వారిది. కూలీనాలీ చేసుకుంటేనే కూడు దొరికే పరిస్థితి. చిన్నప్పుడే పోలియో రావడంతో కుడికాలు సరిగ్గా నడవలేని దుస్థితి. వైకల్యం వెన్నాడినా.. వెన్ను చూపకుండా కాయకష్టం చేసి బతుకు�