ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మేలు చేకూర్చనున్నది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకట�
రైతు బంధు డబ్బు వరుసగా జమ అవుతున్నది. శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. ఈ నెల 26నుంచి ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తున్నది.