నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా పసుపు పంటను సాగుచేస్తారు. కానీ ప్రస్తుతం పసుపు రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.
అత్యంత పోషకాలున్న డ్రాగన్ ఫ్రూట్ను సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ రైతాంగానికి పిలుపునిచ్చారు.
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోనే కరువు ఏర్పడిందని, ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా �