వ్యవసాయ రుణాన్ని ఇంకెప్పుడు మాఫీ చేస్తారంటూ రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రైతులకు విత్తనాలు పంపిణీ చ�
స్త్రీనిధి సంస్థ ఈ సంవత్సరం 20 వేల నాటు కోళ్ల పెంపకం యూనిట్లకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆరు నెలల్లో 15,606 (78%) యూనిట్లకు రుణాన్ని అందించింది. దీంతో అదనంగా మరో 15వేల యూనిట్లకు కూడా రుణం ఇవ్వడానికి �