పంజాబ్లోని బటిండాలో (Bathinda) పంట వ్యర్థాలను కాల్చడాన్ని (Farm Fires) అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనతోనే ఓ కుప్పకు మంటపెట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Farm Fires | పంజాబ్లో వ్యవసాయ వ్యర్థాల మంటలు (Farm Fires) ఒక్క రోజే 740 శాతం మేర పెరిగాయి. ఆదివారం 1068 పంట వ్యర్థాల దహనం సంఘటనలు నమోదయ్యాయి. నాసా శాటిలైట్ చిత్రాల ద్వారా ఇది వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికారలు అప్రమత
చండీగఢ్: పంజాబ్, హర్యానాలో పంటల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఎండు గడ్డి, పంట వ్యర్థాలను రైతులు తగులబెడుతున్నారు. ఈ పొగ కాలుష్యం ఢిల్లీలో గాలిని కలుషితం చేస్తున్నది. ప్రతి ఏటా పరిపాటిగ
చండీగఢ్: పంజాబ్లో మళ్లీ పంట వ్యర్థాల దగ్ధం ఘటనలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 3,032 చోట్ల పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టారు. ఇప్పటి వరకు నమోదైన పంట వ్యర్థాల దహనంలో 55 శాతం గత ఐదు రోజుల్లో జరిగినట్లు అ�