నకిలీ వీసాలు తయారు చేసి.. కువైట్కు పంపిస్తున్న ముఠా పట్టుబడింది. గురువారం శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ వివరాలు వెల్లడించారు. నకిలీ వీసాలతో ఎనిమిది మంది మహిళలు కువైట్ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు రా�
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ ఏజెంట్ నకిలీవీసాలు చేతిలో పెట్టి అమాయకులను నట్టేట ముంచాడు. ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా ఇంటిముఖం పట్టిన బాధితులు శనివారం ఏజెంట్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.