నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి 15 క్వింటాళ్ల నకిలీ పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీస
అల్లం వెల్లుల్లి లేకుండానే.. నకిలీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్న తయారీదారులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.