నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడ
నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తూ.. పాస్పోర్టులు పొందిన కేసులో ప్రధాన నిందితులను సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ ఆదేశాల మేరకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్టు ఈవోడబ్ల్యూ ఎస్పీ వెంకటలక్ష్మి తెలిపారు.
పాస్పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. శ్రీలంక శరణార్థులకు నకిలీ నివాస ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీ, ఆధార్కార్డులు వంటివి సృష్టించి విదేశీ పాస్పో�