నకిలీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కే మూర్తి మంగళవారం అ
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఓ కన్సల్టెన్సీ.. విద్యార్థుల నుంచి రూ.45లక్షలు వసూ లు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద తమ నిరసన తెలిపారు.