దేశ, విదేశాల్లో ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన వ్యాపార అవకాశాలు ఇప్పిస్తామంటూ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) డీల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠాలో సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్�
బోగస్ కంపెనీ సృష్టించి పీఎఫ్ సంస్థకు టోకరా వేసి లక్షలు కాజేసిన కేటుగాడి ఉదంతమిది. కాగితాల్లోనే కంపెనీని సృష్టించి కార్మికుల పేరిట కేంద్ర ప్రభుత్వం చెల్లించే పీఎఫ్ డబ్బు స్వాహా చేశాడు. పోలీసుల కథనం ప�