న్యూఢిల్లీ: భారత్లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్, మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు శుక్రవారం రాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 10.30 గంటల నుంచి ఈ మూడు వేదిక
ఇవాల్టి రోజుల్లో చాలామంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. తమ జీవితంలో ఏం జరిగినా వాటిని ఫేస్బుక్లో పంచుకుంటున్నారు. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంటున్నారు. ట్రెండ్కి తగ్గట్టు మారడం..