harish rao | మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫరా జరుగుతోందని..ఇది మద్యం తయార్ దారు ప్రభుత్వమ
కాంగ్రెస్ పాలిత కర్ణాటక స్కామ్లకు నిలయంగా మారింది. ముడా, వాల్మీకి కుంభకోణాలతో ఇప్పటికే అప్రతిష్ఠ మూటగట్టుకొన్న సిద్ధరామయ్య ప్రభుత్వంలో తాజాగా ఎక్సైజ్ స్కామ్ ఒకటి వెలుగుచూసింది. మద్యం అమ్మకాలకు సం�