నిజామాబాద్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడు జీ శ్రవణ్కు ఎక్సైజ్శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు సోమవారం అధికారులు �
గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా మోస్రాలో ఆదివారం అధి�