ఎక్సైజ్ కమిషనర్ అవమానాలపై తనను సంప్రదించకుండానే సమస్య సమసిపోయిందని జేఏసీ నాయకులు ప్రకటన విడుదల చేయడం తనను మరింత బాధకు గురి చేసిందని నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన �
‘ఎక్సైజ్ శాఖలో 30 ఏండ్లుగా మచ్చలేని అధికారిగా బాధ్యతలు నిర్వర్తించా. చేయని తప్పునకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నన్ను తీవ్రంగా అవమానించారు. నా జీవితంలో ఎన్నడూ ఎదురోని ఘోర అవమానం పాల్జేశారు.
సమాచార హకు చట్టం-2025లో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన విభాగాధిపతిగా ఎక్సైజ్ శాఖ కమిషనర్కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఎక్సైజ్శాఖ
రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కేవలం 11 నెలల్లోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందన్న వార