గుడుంబా తయారీ, విక్రయం, రవాణాలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి గుడుంబా, తయారీకి ఉపయోగించే ముడ�
దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఈ నెల 28న బుధవారం ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.