న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో వారాంత కరోనా పాజిటివిటీ రేటు పది శాతానికిప
మహిళలు స్వశక్తితో జీవనం సాగించేందుకు జీహెచ్ఎంసీ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేసి ప్రోత్సహిస్తోంది. యూసుఫ్గూడ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటి రుణ సదుపా