ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంగా నిర్వహిస్తున్నారు. నాలుగు విడతల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఫస్ట్ స్పెల్ ఈ న�
ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) గురువారం ముగిసింది. మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశార
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 20న ముగియనున్నది. ఇప్పటికే పలు సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది. ఇంకా సంస్కృతం, ఇంగ్లిష్ సహా మరికొన్ని సబ్జెక్టుల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉన్నది.
పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. పార్ట్-ఏ ప్రశ్న పత్రాల్లో కొన్ని మార్పులు చేసే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అయితే పార్ట్-బీ (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నల్లో మ