గోల్కొండ బడా బజార్ మైనార్టీ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చి, శిశువును కిటికీ నుంచి బయటకు విసిరేసి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత బాధాకరమని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ ఆవేదన వ్యక్తం చేశార
రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమూద్ అలీని.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ అబిడ్స్ చాపల్ రోడ్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహమూద