EV Cars | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల పరిధిలోని 500 మంది ఎలక్ట్రిక్ కార్ల యజమానులు.. ఈవీ కార్లంటేనే బెంబేలెత్తి పోతున్నారు. 51 శాతం మంది ఈవీ కార్ల ఓనర్లు తదుపరి తాము ఐసీఈ కార్లనే కొనుగోలు చేస్�
EV Charging Stations | పెరుగుతున్న విద్యుత్ వాహనాల విక్రయాలకు అనుగుణంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. వచ్చే ఏడేండ్ల లక్ష్యాలను అందుకోవాలంటే తొమ్మిది రెట్లు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిపుణులంటున్నారు.