బెంగళూరులో 12 కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ప్రకటించింది. మొత్తం 235 శాంపిళ్లను సేకరించగా అందులో 12 కేక్లలో కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తిం�
మధ్య వయస్సువారికి అమెరికా పరిశోధకులు చేదువార్త చెప్పారు. 45నుంచి 64 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా అన్నవాహిక క్యాన్సర్ బారినపడుతున్నారని తేల్చారు. వారు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. యూఎస్లో