పొట్ట చేత పట్టుకుని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి చిరు వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. తెల్లవారే సరికి వారి డబ్బాలను కూల్చివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు.
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్లోని ఎర్రకుంట దోబీఘాట్ అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాటుపడతానని చె�