చీకటి బోర్డు మీద
వెలుగక్షరమైనవారి విరమణకు
ఆక్సిజన్ అందని అంపశయ్య బహుమానం
పిల్లల బతుకు బాటలో
ముళ్లు, రాళ్లు ఏరిన గురువులకు
ఆదుకోని రూపాయితో అవమానం
తరగతి గదిలో జీవించినందుకు
ఇల్లూ వాకిలి కల వాయిదా వాయ
రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర�