‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్'. ‘90s వెబ్ సిరీస్' ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' అనే టైటిల్ని ఖరారు చేశారు. ‘90S’ వెబ్సిరీస్ ఫేం ఆదిత్యహాసన్ ఈ చిత్రానికి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య