ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వడ్డీరేటు స్వల్పంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను 8.15 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) ఇది 8.10 శాతం�
సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేస్తుండటం వల్ల ఈపీఎఫ్ స్టేట్మెంట్లో వడ్డీ కనిపించటం లేదని, వడ్డీపై ఎలాంటి ఆందోళన వద్దని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ‘పీఎఫ్ సబ్స్ర్కైబర్లకు ఎలాంటి నష్టం లేదు.