కార్మిక సంఘాల పిలుపు.. కేంద్ర విధానాలపై నిరసన న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర కార్మిక సంఘ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటి�
ఏటా దీపావళికి ఈపీఎఫ్ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీని పండుగ కానుకగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఖాతాల్లో ఈ వడ్డీ జమ కావడానికి మాత్రం ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది కూడా నిరుడున్న 8.5 శాతం వడ్డీనే కేంద్రం కొనసాగి�