ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్హౌజ్ వాయువులు విడుదలవుతున్నాయని, దీంతో ఈ భూమిపై మానవుడు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశ�
మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తోంది. రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పిన మూడు నెలల్లోనే రూ. లక్ష కోట్లు పెంచిన నయా అం