వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం మంచి ధరకు కొనుగోలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నాబార్డు నుంచి రూ.1.50 కోట్ల
కవి, రచయిత ‘ఎలనాగ’ స్పష్టతకు పెట్టింది పేరు. కవిత్వం రాసినా, భాష మీద, కవిత్వం మీద, కథ మీదనో విమర్శ చేసినా, అనువాదం చేసినా, అనువాద విషయాల మీద చర్చించినా సందేహాతీతమైన ప్రకటనలా ఉంటుంది వారి అభివ్యక్తి. ఎలనాగ రచ�