ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో యువ భారత్ భారీ స్కోరుతో అదరగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 450/7తో రెండో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత అండర్-19 టీమ్ 540 పరుగులు చేసిం�
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్