సంస్థాగత సేవలే అయినప్పటికీ ఆ సంస్థకు రెండు, అంతకుమించి రిజిస్ట్రేషన్లుంటే.. హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్ నుంచి అందే సేవలకు కూడా 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూ
ఒప్పందం విలువ రూ.800 కోట్లు హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాదీ ఐటీ సంస్థ సైయంట్ ఒక అంతర్జాతీయ సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిన్లాండ్కు చెందిన ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీ సిటెక్ను రూ. 800 కో�