ఓటుకు నోటు కేసులో వేం నరేందర్రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన నోటీసులను కొట్టివేసేందు కు హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరోసారి నోటీసులు జార�
బినామీ పేర్లతో కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి, సక్రమంగా పన్ను చెల్లించని బడాబాబులపై కొరడా ఝళిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు సిద్ధమయ్యారు.