Iran: శత్రు దేశాలకు చెందిన సుమారు 160కి పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ కమాండర్ ప్రకటించారు. ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు చెందిన అనేక అడ్వాన్స్
దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది.