మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామ ప్రజలకు అండగా ఉంటానని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి (Rajender Reddy) అన్నారు. గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ భూమిలో ఇండ్లు నిర్మించుకున్నార
BRS Protest | అల్వాల్లోని మచ్చబొల్లారం డివిజన్ బాలాజీ రాధాక్రిష్ణ మఠం దేవాలయం భూముల లీజ్ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.