రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపేట మాజీ ఎమ్మెల�
బీఆర్ఎస్తోనే పేదలకు న్యాయం జరుగు తుందని మహబూబా బాద్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో వాకర్స్తో కలిసి మార్నింగ్ వాకింగ్ చేసి కూరగాయల సెంటర్, పలు కా�
ఏటా ఆర్థిక సంవత్సర చివరలో ఉపాధి కూలీలకు పెంచే వేతనంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన వేతన పెంపు విధానం అమలు చేయాల్సి ఉండగా, ఇష్టారాజ్యంగా వేతన �