ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో 82లక్షల దరఖాస్తులు స్వీకరించింది.
చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వం లాభాల బాట పట్టిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కర్షకులు పండ్ల తోటలు సాగు చేసేలా చేయూత అందించనున్నది. ఇందుకోసం ఏడాదికి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు మంజూరు చేయనున్నది.
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువతగా ఉండి ఇప్పటికే ఎంప్లాయిమెంట్ కార్డు పొంది వివిధ కారణాలతో రెన్యువల్ చేసుకోలేక పోయిన వారు తమ ఎంప్లాయిమెంట్ కార్డును పునరుద్దరించు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశ