రైతులు, సామాన్యులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, మహిళలు ఇలా అన్ని వర్గాలవారు ఒకటిగా ఉద్యమంలో మమేకమయ్యారు. ఈ సబ్బండ వర్ణాలను...
అమరావతి : ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగులు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీతో పాటు మూడు జీవోలను రద్దు చేయాలని, డీఏలతో పాటు పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఈ నెల 21