భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్, ఇరాన్లోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ఎమర్జెన్సీ అలర్ట్స్ను ఎప
భారత్-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్ వీసా సేవలను పునఃప్రారంభించింది.